Home » Vallabhaneni Vamsi America Tour
వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి దాఖలు చేయాల్సిన మెమోను ఇన్స్పెక్టర్ దాఖలు చేయడంపై కోర్టు ప్రశ్నించింది. వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం జరగడంతో న్యాయస్థానం ఇన్స్పెక్టర్ను నిలదీసింది
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..
ఏపీలో ఎన్నికలు మాత్రమే జరిగాయి.. ఇంకా ఫలితాలు రాలేదు. ఏ పార్టీ గెలుస్తుందనేది జూన్-04న తేలిపోనుంది. ఈ గ్యాప్లో గన్నవరం వల్లభనేని వంశీ.. అమెరికా చెక్కేశారు. అసలు ఆయన అమెరికా ఎందుకెళ్లారు.. ఈ టూర్ వెనుక ఉన్న షాకింగ్ విషయాలేంటి..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..