Home » Trending
కొలీగ్స్కు లవర్స్ను వెతికిపెట్టే ఉద్యోగులకు 500 డాలర్ల పారితోషికం ఇస్తామంటూ అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ క్లూలీ తాజాగా ప్రకటించింది. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కొలంబియా ఎయిర్పోర్టులో ఓ ప్యాసెంజర్ మరో మహిళ చెంప ఛెళ్లుమనిపించాడు. తన సీటులో ఆమె కూర్చుందంటూ రెచ్చిపోయి దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రన్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తన ఈవీ స్కూటర్ను రిపేర్ చేయడంలో షోరూమ్ విఫలమైనందుకు ఓ రాజస్థాన్ వ్యక్తి వినూత్న నిరసనకు దిగారు. వాహనాన్ని ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టారు.
దుబాయ్లో ఓ రోబో అచ్చు మనిషిలా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం నెట్టింట కలకలం రేపుతోంది. ఇక మనుషుల భవిష్యత్తు ఇదే అంటూ జనాలు ఈ వీడియోను చూసి ఓ రేంజ్లో కామెంట్స్ పెడుతున్నారు.
తమ ఇంట్లో చేసే వంటమనిషికి భారీగా జీతమిస్తున్నామంటూ ముంబైకి చెందిన ఓ లాయర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె చెబుతోంది అబద్ధమంటూ జనాలు మండిపడుతున్నారు.
కౌంటర్ ముందు జనాలు పెద్ద క్యూ కట్టినా పట్టించుకోకుండా ఓ రైల్వే క్లర్క్ వ్యక్తిగత ఫోన్ సంభాషణలో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. ఆ క్లర్క్పై సస్పెన్షన్ వేటు పడినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఇంట్లో ఉండగా ఓ యువకుడు పిడుగుపాటుకు గురైన ఘటన అమెరికాలోని నార్త్ కెరొలీనా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. టీసీఎస్లో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానమనుకునే వాళ్లమంటూ అతడు పెట్టిన పోస్టు జనాలను కదిలిస్తోంది.
సో లాంగ్ వ్యాలీ సినిమా ప్రొడ్యూసర్ను ఓ నటి నలుగురిలో చెప్పుతో కొట్టిన ఘటన వైరల్గా మారింది. జనాలు ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. తన డబ్బు తీసుకుని తిరిగివ్వకుండా డైరెక్టర్ మోసం చేశాడని నటి ఆరోపించింది.