Home » Trending
కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
రాజస్థాన్లో సుమారు 1,100 ఏళ్ల క్రితం నిర్మించిన చాంద్ బవోరి బావి గొప్పదనాన్ని వివరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. నేటి డిజైన్ థింకింగ్ సిద్ధాంతాన్ని భారతీయులు అప్పట్లోనే అమలు చేశారని మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు.
విమానంలో ప్యాసింజర్లు తమ సీట్లపై చెత్తాచెదారం చేసిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. జనాలు ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
భారత్లో ఔషధాలు ఎంత తక్కువకు లభిస్తాయో తెలుసుకుని ఓ ఫారినర్ ఆశ్చర్యపోయారు. ఆమె నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
పానీ పూరీ స్టాల్ను నిర్వహిస్తూ నెలకు రూ.90 వేల మేర సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఉదంతం నెట్టింట వైరల్గా మారింది. టెకీలు కూడా ఈ పానీపూరీ వాలా ముందు దిగదుడుపే అంటూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఆన్లైన్లో గ్రాఫిక్ కార్డు ఆర్డర్ ఇస్తే డిటర్జెంట్ పౌడర్ డెలివరీ అయ్యిందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ అంశంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
మా ఇంటికి చిట్టి ఫ్రెండ్ వచ్చాడంటూ ప్రధాని మోదీ ఇటీవల షేర్ చేసిన ఫొటో వైరల్గా మారింది. ఈ పోస్టుకు 1.7 మిలియన్ లైకులు వచ్చాయి.
మొబైల్ ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ప్యాసింజర్ మృతదేహంతో విమానం 13.5 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరిన ఉదంతం బ్రిటీష్ ఎయిర్వేస్లో తాజాగా వెలుగు చూసింది. హాంకాంగ్ నుంచి లండన్ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
లండన్ వీధుల్లో ఆటో దూసుకుపోయిన వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.