• Home » Telangana Gallery

Telangana Gallery

నిమిషమైనా ఆగకుండా..

నిమిషమైనా ఆగకుండా..

వర్షాకాలంలో మెట్రో రైలు రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

Malkajgiri: అందరి చూపు.. అటు వైపే.. తెరపైకి హేమాహేమీల పేర్లు..!

Malkajgiri: అందరి చూపు.. అటు వైపే.. తెరపైకి హేమాహేమీల పేర్లు..!

దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది.

Medals: 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

Medals: 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.

Hyderabad: మహిళల వాస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Hyderabad: మహిళల వాస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చు.. ఎలాంటివి వేసుకోకూడదనే అంశంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

Revanth Reddy: వాళ్ళిద్దరూ సైబర్ నేరగాళ్లు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: వాళ్ళిద్దరూ సైబర్ నేరగాళ్లు: రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్‌ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.

TS News: హయత్‌నగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య

TS News: హయత్‌నగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య

నగరంలోని హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండుగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం..

TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం..

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట మండలంలో ఈదురు గాలులకు రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.

ఫోర్టిఫైడ్‌ రైస్‌ మిక్సింగ్‌తో రేషన్‌ బియ్యం సరఫరా

ఫోర్టిఫైడ్‌ రైస్‌ మిక్సింగ్‌తో రేషన్‌ బియ్యం సరఫరా

మద్దూరు, మే 28: ప్రభుత్వం పోషకారలోపాన్ని అధిగమించేందుకు కృత్రిమంగా తయారుచేసిన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్‌ రైస్‌ను రేషన్‌ బియ్యంలో కలిపి అందించనున్నది.

Kurnool: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kurnool: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి