Home » Telangana Assembly
ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రకటన జరిగే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు..
వచ్చే వర్షాకాలం సమావేశాల కల్లా అసెంబ్లీ కొత్త రూపు సంతరించుకోనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలోనే.. అంసెంబ్లీ, మండలి భవనాలను ఒకే దగ్గర నిర్వహించనున్నారు.
Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. కోనోకార్పస్ చెట్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు. ఆ చెట్లను వెంటనే నిషేదించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
Assembly KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తనదైన స్టైల్లో శాసనసభలో చెలరేగిపోయారు. సామెతలు వాడుతూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించడంతో..
KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు.
Revanth Reddy Delimitation Resolution : డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసనసభ వేదికగా తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తక్కువ సమయంలో ఎకో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల ఆదాయం పెరిగేందుకు ఉచిత బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
సభలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టినట్లు పేర్కొన్నారు.
Mallareddy Comments On Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.