Home » Tech news
ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. చైల్డ్ పోర్నోగ్రఫీ దుర్వినియోగానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. యూఎస్ సర్క్యూట్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి తన అసహనాన్ని వెళ్ళగక్కారు. భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దంటూ యూఎస్ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
టెక్ ప్రపంచంలో ఆపిల్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఆపిల్కేర్ వన్ సర్వీస్ ప్లాన్ ద్వారా, వినియోగదారులు ఒక్క సబ్స్క్రిప్షన్తో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తులకు సమగ్ర రక్షణ, ప్రీమియం సపోర్ట్ పొందవచ్చు.
చాట్జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత క్రమంగా ట్రెండ్ మారుతోంది. అనేక మంది గూగుల్ వాడకానికి బదులుగా జీపీటీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆక్సియోస్ డేటా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.
ప్రపంచంలో అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయో ఊహించగలరా? జపాన్, అమెరికా అనుకుంటే మాత్రం పొరపడినట్లే. దీని గురించి ఇటీవల స్పీడ్టెస్ట్ నివేదిక కీలక విషయాలను ప్రస్తావించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్లో ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ యూజర్లకు కొంతవరకూ ఉపయోగకరంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో అది ఇబ్బందికరంగా మారుతోంది. అనుకోకుండా పంపిన మెసేజ్ వెంటనే డిలీట్ చేయొచ్చని తెలిసి చాలామంది సంతోషపడతారు. అయితే డిలీట్ చేసిన వాటిని ఎలా చూడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
చిన్నస్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త వచ్చేసింది. కొత్తగా వచ్చిన హైప్ ఫీచర్ క్రియేటర్లకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది వీక్షకుల ఎంగేజ్మెంట్ను పెంచుకునేందుకు సహాయపడుతుంది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దేశంలో వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు రంగంలోకి దిగుతోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, కోట్లాది మంది భారతీయుల జీవితాలను డిజిటల్ ప్రపంచంతో ముడిపెట్టే అద్భుత ఆవిష్కరణగా నిలవనుంది. అయితే దీని ప్లాన్ ధరలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం.
ప్రయాణీకుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా, రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి.