• Home » Team India

Team India

Team India vs England: భారత్ vs ఇంగ్లండ్ చివరి టెస్ట్.. సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా

Team India vs England: భారత్ vs ఇంగ్లండ్ చివరి టెస్ట్.. సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టెస్ట్‌ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అయితే సమం చేసే ఛాన్సుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

India vs England: భారత చివరి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మనకు లాభమా, నష్టమా..

India vs England: భారత చివరి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మనకు లాభమా, నష్టమా..

ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

India U19 Squad: కంగారూల దేశానికి కుర్ర దళం..భారత్ U19 జట్టు రెడీ

India U19 Squad: కంగారూల దేశానికి కుర్ర దళం..భారత్ U19 జట్టు రెడీ

క్రికెట్ అభిమానులకు మరో అప్‎డేట్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారత అండర్-19 జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.

Shubman Gill: ఈసారి ఐదు రికార్డులపై శుభ్‌మాన్ గిల్ ఫోకస్..బ్రేక్ చేస్తాడా

Shubman Gill: ఈసారి ఐదు రికార్డులపై శుభ్‌మాన్ గిల్ ఫోకస్..బ్రేక్ చేస్తాడా

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.

India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఇది అభిమానులకు ఒక భావోద్వేగ పండుగ. అయితే 2025 ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మ్యాచ్ రద్దవుతుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది.

Team India Record: ఐదో టెస్టుకు ముందే కెన్నింగ్టన్ ఓవల్లో టీమ్ ఇండియా రికార్డు

Team India Record: ఐదో టెస్టుకు ముందే కెన్నింగ్టన్ ఓవల్లో టీమ్ ఇండియా రికార్డు

భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్‌ లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌ వేదికగా జులై 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‎తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్‎ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.

India vs England 2025: మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

India vs England 2025: మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. ఇంగ్లండ్ పేసర్ల దాడికి ఎదురులేని పరిస్థితుల్లో, యువ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్ ధైర్యంగా నిలిచి జట్టుకు అండగా నిలిచారు. ప్రమాదంగా అనిపించిన పిచ్‌పై ఇద్దరూ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్‌డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

ఇంగ్లండ్‌ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి