Home » TDP - Janasena
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహించబోతుంది. అటు, శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ఆదేశాలిచ్చారు.
ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి... బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి... నేటికి ఏడాది! జగన్ విధ్వంస పాలనకు జనం చరమ గీతం పలికి... కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది!
‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.
అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్ లైవ్ డిబేట్లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.
ప్రతిపక్షంలో ఉండగా అదానీ, షిర్డీసాయి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు వద్దని చెప్పిన కూటమి.. ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు నుంచి వ్యవసాయ విద్యు త్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చినా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బిగిస్తున్నారు.
మాకేంటి అని బింకాలు పలికిన నాయకులను మూలన కూర్చోపెట్టింది.. మరో 30 ఏళ్లు మాదేనంటూ విర్రవీగిన నాయకులను ఇళ్లకే పరిమితం చేసేసింది.. రాక్షస పాలనకు ఓటు చరమగీతం పాడింది. గోదారంతా ఫ్యాన్ను ఊడ్చి కొట్టారు..సరిగ్గా ఇదే రోజు గతేడాది జూన్ 4న కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయక త్వంలో అభివృద్ధిని చూస్తున్నారు..ఆ రోజులు.. ఏడాదిలో ఈ రోజులు బేరీజు వేసుకుంటూ హమ్మయ్య అంటూ గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు..
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న నారా లోకేష్ ప్రతిపాదనకు
జమ్ముకశ్మీర్లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్ కల్యాణ్, లోకేశ్ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
ఏఎంసీ చైర్మన్ పదవుల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారితీసింది. సిఫారసులు పట్టించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,