• Home » T20 WORLD CUP

T20 WORLD CUP

IND W vs SA W: తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్

IND W vs SA W: తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్

U19 Women's T20 World Cup: అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. మహిళల అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపారు. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు.

Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్

Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు.

MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్

MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్

ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Ashwin: కల నెరవేరడంతో అలా..!!

Ashwin: కల నెరవేరడంతో అలా..!!

టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.

Rohit Sharma: సుదీర్ఘ ప్రణాళికలేవీ లేవు.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ స్పందన ఏంటంటే..!

Rohit Sharma: సుదీర్ఘ ప్రణాళికలేవీ లేవు.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ స్పందన ఏంటంటే..!

దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ.. వెంటనే అంతర్జాతీ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు.

Virat Kohli: ఆ ఫొటో కోసం రోహిత్‌ను కోహ్లీ ఎలా బతిమాలుతున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

Virat Kohli: ఆ ఫొటో కోసం రోహిత్‌ను కోహ్లీ ఎలా బతిమాలుతున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

అమెరికా-న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాధించిన ఐసీసీ టోర్నీ కావడంతో అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. బార్బొడాస్‌లో టీమిండియా సాధించిన విజయానికి యావత్ భారతం ఉప్పొంగింది.

Rahul Dravid: మెంటార్‌గా రాహుల్ ద్రావిడ్..!! ఏ టీమ్‌కంటే..?

Rahul Dravid: మెంటార్‌గా రాహుల్ ద్రావిడ్..!! ఏ టీమ్‌కంటే..?

టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్‌ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.

Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..

Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..

PM Modi with Teamindia: వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించి టైటిల్ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు క్రికెటర్లను చూసేందుకు ముంబైలో పొటెత్తారు. అంతకుముందు గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీని భారత క్రికెటర్లు కలిశారు.

IND vs ZIM T20Is: భారత్, జింబాంబ్వే T20I సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలు ఇవే

IND vs ZIM T20Is: భారత్, జింబాంబ్వే T20I సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలు ఇవే

T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జింబాబ్వేతో తన మొదటి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనుంది.

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..

విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి