• Home » Subrahmanya

Subrahmanya

Tirumala Laddu:  తిరుమల లడ్డూ వివాదంపై విచారణ

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది. కల్తీ నెయ్యి అంశం గురించి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి