• Home » Stone Pelting On Jagan

Stone Pelting On Jagan

 Stone Attack:  జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్

Stone Attack: జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్‌కు బెయిల్ మంజూరు అయినా విడుదలకాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ ఎనిమిదో అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది.

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

అసలు రాయి తగిలిందా లేక దండ గీసుకుందా అనేది తెలియదు. స్వల్ప గీరుడుకు స్పాట్‌లో ఇద్దరు డాక్టర్లు, ఆస్పత్రిలో అరడజను మంది వైద్యులు చికిత్స చేశారు.

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ కుమార్‌ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సతీష్‌ కుమార్‌ను రెండు రోజుల క్రితం..

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

‘‘గులకరాయి ఘటనలో మీ పార్టీ నేతలను వెనుకేసుకువస్తున్నావా? ఉమాను వెనకేసుకొస్తున్నావా? టీడీపీ నాయకులు ఎవరైనా గులకరాయి వేయమన్నారా? వారు ఎవరైనా దీని వెనుక ఉన్నారా?’

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి