Home » Stock Market
భారత స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సహా పలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం పాజిటివ్ ధోరణుల్లోనే దూసుకెళ్తున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పెరిగాయానే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 28) ఉదయం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, టారిఫ్ల అనిశ్చితి, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకా క్యూ4 ఫలితాల పరిస్థితుల నేపథ్యంలో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్ మరోసారి 80,000 పాయింట్ల ఎగువకు చేరింది. ఐటీ, వాహన రంగాల్లో కొనుగోళ్లతో సూచీలు లాభపడ్డాయి
ఈక్విటీ మార్కెట్ ర్యాలీలో 5 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.32 లక్షల కోట్లు పెరిగింది. రూపాయి కూడా డాలర్ మారకంలో 23 పైసలు లాభపడి 85.15 వద్ద ముగిసింది
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉండటం విశేషం.
భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మళ్లీ పెట్టుబడుల వీక్ రానే వచ్చేసింది. అయితే ఈసారి ఎన్ని ఐపీఓలు రాబోతున్నాయి. ఇన్వెస్ట్ చేసేందుకు ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ దేశలపై టారిఫ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ప్రకటించడంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాయతీ మార్కెట్లలో సానుకూలాంశాలతో పాటు చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి.
ఈ వారం మార్కెట్ మిశ్రమంగా కదలనున్నా, ఐటీ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని సూచన. ట్రంప్ సుంకాల వాయిదా, జియోపాలిటికల్ పరిణామాల ప్రభావంతో కొన్ని రంగాల షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉంది