• Home » Stock Market

Stock Market

మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు

మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు

మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి.

కుప్పకూలిన మార్కెట్స్.. భారీ నష్టాలు!

కుప్పకూలిన మార్కెట్స్.. భారీ నష్టాలు!

గల్ఫ్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చన్న అంచనాల నడుమ నేడు దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 488 పాయింట్ల మేర సెన్సెక్స్ 1635 పాయింట్ల మేర పతనమయ్యాయి.

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..  గ్యాప్-డౌన్ ఓపెనింగ్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. గ్యాప్-డౌన్ ఓపెనింగ్

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్‌నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి

ట్రంప్ ప్రకటనకు ముందు ఏం జరిగింది.. చమురుపై రూ.5,400 కోట్ల ట్రేడింగ్..

ట్రంప్ ప్రకటనకు ముందు ఏం జరిగింది.. చమురుపై రూ.5,400 కోట్ల ట్రేడింగ్..

ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా చమురు ధరలు దిగి వచ్చాయి.

వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో జోష్ తీసుకొచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది.

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.

ముంచుతున్న యుద్ధం.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..

ముంచుతున్న యుద్ధం.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (93.97) జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.

స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు.. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు

స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు.. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి