Home » Special Investigation Team
ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్గా తీసుకున్నధర్మాసనం దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్(SIT)ను ఏర్పాటు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.
రాష్ట్రంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..