• Home » Siddham Sabha

Siddham Sabha

AP Elections: ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జనం.. అయినా వైఎస్ జగన్‌ను వెంటాడుతున్న భయం!!

AP Elections: ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జనం.. అయినా వైఎస్ జగన్‌ను వెంటాడుతున్న భయం!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..

జగన్ ప్రచారం.. మితిమీరుతున్న అధికారులు..

జగన్ ప్రచారం.. మితిమీరుతున్న అధికారులు..

అమరావతి: పచ్చని మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లుగా తయారయ్యారు. ఎప్పుడో అశోకుడి కాలంలో చెట్లు నాటించినట్లు చెప్పుకుంటాం. కానీ ఏపీలో మాత్రం చెట్లు నరికివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు

CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.

AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్(YS Jagan) సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఝలక్ ఇచ్చారు. ప్రకాశం(Prakasam) జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా.. జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి(Mahidhar Reddy), దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్(Venugopal) ఈ బస్సు యాత్రకు..

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.

AP Elections: ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!

AP Elections: ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!

YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..

జనమంటే జగన్‌కు భయమా?

జనమంటే జగన్‌కు భయమా?

’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,

Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?

Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?

ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటికి వస్తున్నారంటేనే... కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేస్తారు! జగన్‌ రాజకీయ సభలకు ఎక్కడెక్కడో ఉన్న జిల్లాల నుంచీ పోలీసులను తరలించి మోహరిస్తారు.

AP Politics: జగన్‌ బ్లాక్‌మెయిల్‌!

AP Politics: జగన్‌ బ్లాక్‌మెయిల్‌!

YS Jagan Siddham Sabha: ‘అన్నీ నేనే చేశా. నావల్లనే ప్రజలంతా బతుకుతున్నారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. మళ్లీ సీఎంగా నన్ను గెలిపించకపోతే పేదలకు అందే పథకాలన్నీ పోతాయి. పొత్తులతో వచ్చే వారిని కాదని పేదల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించండి’.. ఇలా ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేసేలా, అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తును విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు...

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

YS Jagan Siddham Sabha: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి