• Home » Siddam Sabha

Siddam Sabha

CM Jagan: అనకాపల్లి జిల్లాలో  సీఎం  జగన్ సిద్ధం సభ

CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజక వర్గం, కొత్తూరులో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబబుపై కామెంట్స్ చేశారు.

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!

ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్‌కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.

CM Jagan:  భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.

CM Jagan: జగన్ రెడ్డి బస్సు యాత్రపై వైసీపీ నేతల్లో ఆందోళన...

CM Jagan: జగన్ రెడ్డి బస్సు యాత్రపై వైసీపీ నేతల్లో ఆందోళన...

కడప జిల్లా: వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ‘మేము సిద్ధం అంటే మీరు దేనికి సిద్దం?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నా రని నేతలు ఆందోళన చెందుతున్నారు.

Siddham Meeting: మరికాసేపట్లో వైసీపీ చివరి సిద్ధం సభ.. దుమ్మెత్తిపోస్తున్న జనం

Siddham Meeting: మరికాసేపట్లో వైసీపీ చివరి సిద్ధం సభ.. దుమ్మెత్తిపోస్తున్న జనం

ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలతో ప్రజలకు మాత్రం పాట్లు తప్పడం లేదు. ఈరోజు బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు. అయితే దీని వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చుద్దాం.

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభకు రావొద్దంటూ మీడియాపై ఆంక్షలు

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభకు రావొద్దంటూ మీడియాపై ఆంక్షలు

అమరావతి: వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు.

Siddam Sabha: బాపట్ల జిల్లా,  మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Siddam Sabha: బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు.

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..

Andhrajyothy: చీ.. ఛీ జగన్.. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి.. తిట్టేస్తున్నారు!

Andhrajyothy: చీ.. ఛీ జగన్.. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి.. తిట్టేస్తున్నారు!

YSRCP Attack On Andhrajyothy Photo Grapher: ‘సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్‌ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి...

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

Raptadu Siddam Sabha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి