• Home » Short Film

Short Film

Kishan Reddy: ప్రధాని మోదీ తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఓ చెట్టు నాటండి

Kishan Reddy: ప్రధాని మోదీ తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఓ చెట్టు నాటండి

కాలుష్యం.. మానవాళికి ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పని సరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దం క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చా భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి