Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల పండుగ వచ్చింది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే వారంలో (Next Week IPOs) మార్కెట్ చాలా చురుగ్గా కొనసాగనుంది. ఎందుకంటే ఈసారి కొత్తగా ఆరు ఐపీఓలతోపాటు మరో ఐదు కంపెనీలు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ స్టాక్ మార్కెట్లో ఈరోజు (జూన్ 9, 2025న) బుల్ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం మార్కెట్లలో సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త గరిష్టాన్ని తాకి మరో స్థాయికి చేరుకుంది.
ఓ కంపెనీ షేర్లు రూ.8,300 నుంచి ఈరోజు ఒక్కరోజే ఏకంగా 33 శాతం పడిపోయి రూ. 6,007.75కి చేరుకున్నాయి. ఇలాంటి భారీ తగ్గుదల ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ఎందుకు ఈ షేర్ ఒక్కసారిగా పడిపోయింది, ఏంటనే విషయాలను తెలుసుకుందాం.
ఆర్బీఐ తాజా నిర్ణయాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ రెచ్చిపోయాయి. ఇవాళ ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద పెరిగింది. ఇక, ఆర్బీఐ తాజా నిర్ణయాలు 9.5లక్షల కోట్ల డబ్బు వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల (Upcoming IPOs June 2025) వారం వచ్చేసింది. ఈసారి కొత్త ఐపీఓలు తక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే వారంలో (జూన్ 2 నుంచి) కొత్త కంపెనీలు ఎక్కువగా లిస్ట్ కానున్నాయి. ఆయా కంపెనీలు ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 27, 2025న) మొత్తం రెడ్లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకుపైగా పడిపోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది (Stock Market Loss). దీంతో ఇన్వెస్టర్లు కొద్ది సేపట్లోనే భారీ మొత్తాలను కోల్పోయారు.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 26, 2025న) భారీ లాభాలతో (Stock Market Updates) మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం పాజిటివ్ ధోరణిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో టాప్ 5 లాభనష్టాల స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇవాళ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. పెద్ద మొత్తంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడ్డమే దీనికి ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్ కూప్పకూలింది. ఈ క్రమంలో నేడు (మే 22, 2025న) సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు నష్టపోగా, మిగతా సూచీలు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.