Home » Sensex
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి వచ్చేసింది. రాబోయే వారం దాదాపు 10కిపైగా కంపెనీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ క్షీణతను చవిచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారనే వార్త మార్కెట్లో ఆందోళనను రేకెత్తించింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఐపీఓల హంగామాకు సిద్ధమైంది. జూలై 28తో ప్రారంభమయ్యే ఈ వారం నిజంగా ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 14 కొత్త ఐపీఓలు బరిలోకి దిగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు (జూలై 14, 2025) కూడా పడిపోయాయి. ఐటీ రంగం 1.1 శాతం నష్టంతో మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందా?. అసలు ఐటీ రంగం ఎందుకు పడిపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లో ప్రతి వారం కూడా కొన్ని కొత్త ఐపీఓలు వస్తున్నాయి. ఇదే మాదిరిగా వచ్చే వారం కూడా మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభించబోతున్నాయి. వీటిలో స్పన్వెబ్ నాన్వోవెన్, మోనికా అల్కోబెవ్, ఆంథెమ్ బయోసైన్సెస్ IPOలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివర్లో బ్యాంకింగ్ సహా ఇతర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి.
1992లో హర్షద్ మెహతా స్కాం భారత స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన చేసిన తర్వాత, ఇటీవల మరో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఐదు వేల కోట్లు కాగా, ఈసారి మాత్రం రూ.36 వేల కోట్లకుపైగా స్కాం (SEBI Jane Street) జరిగినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడేలో నిఫ్టీని 25,500 కంటే దిగువకు లాగడంతో భారత ఈక్విటీ సూచీలు వారాన్ని ఈ ఉదయం బలహీనంగా ప్రారంభించాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG షేర్లలో బలమైన అమ్మకాలు కనిపించాయి. అయితే, PSU బ్యాంక్, ఐటీ, మీడియాలో కొనుగోళ్లు ..
వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్ (Stock Market Outlook) ఎలా ఉంటుందోనని అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. లాభాల వైపు వెళ్తుందా, లేదంటే మళ్లీ నష్టాల బాట పడుతుందా అని ఆలోచిస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.