Home » Sensex
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 28) ఉదయం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, టారిఫ్ల అనిశ్చితి, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకా క్యూ4 ఫలితాల పరిస్థితుల నేపథ్యంలో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 24,300 కంటే దిగువకు, సెన్సెక్స్ 315 పాయింట్లు పడ్డాయి.
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ వోలటైల్ సెషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే..
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉండటం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల టర్న్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు సూచీలు మొత్తం గ్రీన్లోనే కొనసాగుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.
ఈరోజు స్టాక్ మార్కెట్ దారుణంగా క్రాష్ అయ్యింది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. అయితే ఎందుకు నష్టాలు పెరిగాయి. ఏ రంగాలు సేఫ్ అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.