• Home » Secunderabad Cantonment

Secunderabad Cantonment

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

Kishan Reddy: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై బోర్డు మెంబర్ రియాక్షన్!

Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై బోర్డు మెంబర్ రియాక్షన్!

Telangana: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం వ్యవహారంపై కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్‌ను చిన్న చూపు చూశాయన్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీలో విలీనంపై ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు.

Car Accident: సికింద్రాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Car Accident: సికింద్రాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

కంటోన్మెంట్‌ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Telangana: పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

Paid Holiday: రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు

Paid Holiday: రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు

తెలంగాణ(telangana)లో లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(government) సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు(paid holiday) ఇస్తున్నట్లు ప్రకటించింది.

Congress: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

Congress: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.

By Poll: కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

By Poll: కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

Telangana: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉద్దేశంతోనే ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్.. అందుకు అభ్యర్థి ప్రకటనపై ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈనెల 27వ తేదీన కంటోన్మెంట్ అభ్యర్థిని హస్తం పార్టీ ప్రకటించనుంది.

TG Politics: తెలంగాణలో ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ తరఫున బరిలో నివేదిత!

TG Politics: తెలంగాణలో ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ తరఫున బరిలో నివేదిత!

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీంతో 17 పార్ల‌మెంట్ స్థానాల‌తో పాటు కంటోన్మెంట్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి మే13 వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Lasya Nanditha: లాస్య నందిత కారు ఢీ కొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీనే.. అసలేం జరిగింది..!?

Lasya Nanditha: లాస్య నందిత కారు ఢీ కొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీనే.. అసలేం జరిగింది..!?

Lasya Nanditha Car Accident: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మొదట డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అందరూ భావించినప్పటికీ ఆలస్యంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్‌ను పదే పదే పోలీసులు విచారించినప్పటికీ ‘తెలియదు.. గుర్తులేదు..’ ఈ రెండు మాటలే చెప్పడంతో ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడింది..

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

Telangana: దివంగత బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి