Home » Sattenpalli
Thummala Nageswara Rao: తెలంగాణ రైతాంగం తలరాత ఆయిల్ పామ్ సాగుతో మారబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే పదేళ్లలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో గ్రీన్ తెలంగాణగా మారనుందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
పల్నాడు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై ఉత్కంఠకు టీడీపీ తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
కాచిగూడ-నాగర్కోయిల్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07435 కాచిగూడ -నాగర్కోయిల్(Kachiguda - Nagercoil)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ ...
సత్తెనపల్లి జిల్లా: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ (MLA Ticket) ఆశిస్తున్నానని వైసీపీ నేత (YCP Leader) చిట్టా విజయ బాస్కర్ రెడ్డి (Chitta Vijaya Baskar Reddy) అన్నారు.
అమరావతి: వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఓ వివాదంలో చిక్కుకున్నారు.
జిల్లాలోని సత్తెనపల్లిలో విద్యార్థినిలకు ఫుడ్పాయిజన్ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.