• Home » Sahityam

Sahityam

Sahitya Akademi: కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం

Sahitya Akademi: కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం

తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన 'మైరావణ' కు నవలా సాహిత్య పురస్కారం దక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి