Home » Rajasthan
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం.
Rajasthan Woman: వాటిలోంచి ఆమె రెండు ఉంగరాలు, మంగళసూత్రాన్ని సెలక్ట్ చేసుకుంది. వాటి బరువు 15.2 గ్రాములు ఉంది. మార్కెట్ రేటు ప్రకారం వాటి ధర 1,54,500 రూపాయలు అయింది.
Bhopal Shocker: ఆ గ్యాంగులోని సునీత, పప్పు మీనాలు.. 7 నెలల్లో 25 మంది మగాళ్లతో అనురాధకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత సరైన టైం చూసుకుని అనురాధ డబ్బు, ఇతర సొమ్ముతో పారిపోయేది. దోచుకున్న దాన్ని గ్యాంగులోని వారు సమానంగా పంచుకునే వారు.
Bollywood Stars: బాలీవుడ్ తారలకు ఊహించని షాక్ తగిలింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో పలువురు బాలీవుడ్ తారలను కిందికోర్టు నిర్దోషులుగా తేల్చగా.. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది రాజస్థాన్ సర్కార్.
Minister Sanjay Sharma: ఓ మీటింగ్ తర్వాత కన్హయ్య లాల్తో పాటు అడవులు, పర్యావరణ శాఖ మంత్రి సంజయ్ శర్మ బయటకు వచ్చారు. వీరిని ఆఖేపుర మొహల్లాకు చెందిన మహిళలు, యువకులు చుట్టు ముట్టారు. తమ సమస్య గురించి వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు.
Barmer Bridegroom: ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది. గురువారం పెళ్లి బంధుజనం బరాత్తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, సైనికాధికారులు వారిని పాకిస్తాన్లోకి వెళ్లనివ్వలేదు.
రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను కలకలానికి దారి తీసింది.
79 ఏళ్ల గిరిజా వ్యాస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా సేవలందించారు.
Gwalior News: రజ్నీ తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో అనిల్కు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన పుట్టింటి దగ్గర ఉండే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.
రాజస్థాన్లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది.