Home » Rajasthan
భారత్లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు.
ముూడు ప్రముఖ నగరాలు, పట్టణాల పేర్లను మారుస్తున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రఖ్యాత హిల్స్టేషన్ మౌంట్ ఆబూ ఇక నుంచి ఆబూ రాజ్గా పేరుమార్పు సంతరించుకుంటుంది.
మరికొన్ని గంటల్లో వారి పెళ్లి ఉందనంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ను తలపించేలా రాజస్థాన్లో ఓ దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది..
అత్యంత విలాసవంతమైన మహరాజా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను ఉంచారు. లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఓ జీపులో ఏకంగా 60 మంది ప్రయాణించారు. ఆ జీపు కెపాసిటీ కేవలం 16 మంది మాత్రమే. అయినా జీపులోని బోనెట్, రూఫ్, స్టెపినీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏకంగా 60 మంది కూర్చున్నారు..
లగ్జరీ హోటల్లో దిగిన ఓ దంపతులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వారు బాత్రూమ్లో ఉండగా హోటల్ సిబ్బంది వద్దన్నా వినకుండా గదిలోకి రావడంతో షాకయ్యారు. దీనిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడంతో న్యాయం దక్కింది. బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలని హోటల్ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ లో అరుదైన రికార్డును సాధించాడు. సచిన్, కోహ్లీలకు సాధ్యంకాని రికార్డును తన ఖాతాల్లో వేసుకున్నాడు.
టోంకోలో ఓ మారుతీ కారులో తరలిస్తున్న 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూరియా బస్తాల్లో అమ్మోనియం నైట్రేట్ను తరలించడానికి ప్రయత్నించారు.
ఓ మూడంతస్తుల భవనంలోని వరండాల్లో ఓ పాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి.. ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. మహిళ డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో దారుణంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.