Home » Rajam
విజయనగరం జిల్లా: రాజాం మండలం, బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడంతో ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి.
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...
అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.
భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ భర్త కక్షతో రగిలిపోయాడు. ఎలాగైనా అతనిని అంతమొందించాలని..