• Home » Punganuru Incident

Punganuru Incident

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది.

TDP Activist: వైసీపీతో ప్రాణగండం..టీడీపీ కార్యకర్త చివరి వీడియో

TDP Activist: వైసీపీతో ప్రాణగండం..టీడీపీ కార్యకర్త చివరి వీడియో

పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.

YS Jagan:నాడు అలా.. నేడు ఇలా.. శవ రాజకీయాలకు కేరాఫ్ జగన్..!

YS Jagan:నాడు అలా.. నేడు ఇలా.. శవ రాజకీయాలకు కేరాఫ్ జగన్..!

రాష్ట్రంలో వైసీపీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే..

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల  సంఖ్యలో ఫిర్యాదులు

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల సంఖ్యలో ఫిర్యాదులు

మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.

Punganur : పుంగనూరులో హైటెన్షన్‌!

Punganur : పుంగనూరులో హైటెన్షన్‌!

వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు రావడంతో హైటెన్షన్‌ నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు పథకం ప్రకారం దాడికి దిగారు.

AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..

AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

AP NEWS: పుంగనూరు నిందితులకు ముందస్తు బెయిల్

AP NEWS: పుంగనూరు నిందితులకు ముందస్తు బెయిల్

పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది.

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.

Ramachandra Yadav:  పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ

Ramachandra Yadav: పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ

ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు.

Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి