• Home » Praja Galam

Praja Galam

AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం

AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

AP NEWS: గన్నవరంలో భారీ వర్షం..  తడుస్తూనే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం..

AP NEWS: గన్నవరంలో భారీ వర్షం.. తడుస్తూనే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం..

ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.

Chandrababu: ఒకే రోజు.. 5 సభలు.. 82 పూర్తి!

Chandrababu: ఒకే రోజు.. 5 సభలు.. 82 పూర్తి!

ఎన్నికల పోలింగ్‌కు అట్టే సమయం లేదు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయిదు ప్రజాగళం సభల్లో పాల్గొనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు.

PM Modi: వైఎస్‌ జగన్‌పై ప్రధాని కన్నెర్ర.. అంతా అవినీతిమయం అంటూ ఫైర్..

PM Modi: వైఎస్‌ జగన్‌పై ప్రధాని కన్నెర్ర.. అంతా అవినీతిమయం అంటూ ఫైర్..

వైసీపీ(YCP) పాలన అంతా అవినీతిమయం.. ఏపీలో(Andhra Pradesh) మాఫియా రాజ్యం నడుస్తోంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం నాడు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..

Prajagalam  Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం..

Prajagalam Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగం..

PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు..

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్‌లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్‌లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

 TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

Chandrababu: నేడు డోన్,  నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

Chandrababu: నేడు డోన్, నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్‌లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి