Home » Polavaram
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్...
పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం పనుల నాణ్యాతా ప్రమాణాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు...
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడ మండిపడ్డారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు.
కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పంటలు తుఫాన్ల బారిన పడకుండా పంటకాలాన్ని ముందుకు జరపాలన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష జరిపారు.
జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
AP Government: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సాయంత్రం 3 గంటలకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గోదావరిలో పలు నదుల ప్రవాహాలు సజావుగా కలవకుండా, ముంపునకు కారణమవుతున్నాయన్న తెలంగాణ అభ్యంతరాలపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పందించింది.
తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు. క్రస్ట్ గేట్ల దురవస్థ కారణంగా ముందు జాగ్రత్త చర్యలతో నీటిని దిగువకు వదిలే యోచనలో ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు.