• Home » Pithapuram MLA

Pithapuram MLA

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

జన పవనాలు!

జన పవనాలు!

చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్‌.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్‌అండ్‌బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుం

టీడీపీ కోసం పని చేసేవారికి గుర్తింపు

టీడీపీ కోసం పని చేసేవారికి గుర్తింపు

పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవా

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

పిఠాపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆలయాలను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత సందర్శించారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవిలను దర్శించుకున్నారు. పూజలు చేశారు. అనంతరం శ్రీపాదశ్రీవల్లభ మహా

అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా అధికారులు

అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా అధికారులు

పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వా

ఎట్టకేలకు సొంత భవనాల్లోకి..

ఎట్టకేలకు సొంత భవనాల్లోకి..

గొల్లప్రోలు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో గల మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరగతి గదుల్లోకి బుధవారం వచ్చిన విద్యార్థుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కొత్త తరగతి గదులు, నూతన బెంచీలు చూసి వారు మురి

తాజా వార్తలు

మరిన్ని చదవండి