• Home » Pinarayi Vijayan

Pinarayi Vijayan

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Sabarimala Development: రూ.1000 కోట్లతో శబరిమల అభివృద్ధి.. సీఎం ప్రకటన

Sabarimala Development: రూ.1000 కోట్లతో శబరిమల అభివృద్ధి.. సీఎం ప్రకటన

పినరయి విజయన్ తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటారని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు.

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ

భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు.

Escort Vehicles Collision: సీఎం కాన్వాయ్‌కి యాక్సిడెంట్‌

Escort Vehicles Collision: సీఎం కాన్వాయ్‌కి యాక్సిడెంట్‌

కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

Wayanad landslide: కొనసాగుతున్న సహాయక చర్యలు..  రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా

Wayanad landslide: కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా

కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.

Kerala: భారీ వర్షంలో.. గుహలో ఉన్న ఫ్యామిలీని..

Kerala: భారీ వర్షంలో.. గుహలో ఉన్న ఫ్యామిలీని..

దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపించింది. వయనాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. ఆ ప్రభావం కొన్ని గ్రామాలపై పడింది. 350 మందికి పైగా చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ క్రమంలో అటవీ అధికారులు చేపట్టిన సహాయక చర్యలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. వారు నిజంగా హీరోలు అని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ఫారెస్ట్ అధికారులను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.

Pinarayi Vijayan: వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు.. 'షా' వ్యాఖ్యలను ఖండించిన విజయన్

Pinarayi Vijayan: వయనాడ్‌కు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు.. 'షా' వ్యాఖ్యలను ఖండించిన విజయన్

భారీ వర్షాలు, వరదలతో(Kerala Landslides) అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రం వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేసిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు.

Wayanad landslides: 93కు చేరిన మృతులు.. కేరళలో రెండ్రోజుల సంతాప దినాలు

Wayanad landslides: 93కు చేరిన మృతులు.. కేరళలో రెండ్రోజుల సంతాప దినాలు

కేరళలోని వయనాడ్‌ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 93కు చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి