• Home » Petrol Price

Petrol Price

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి పెట్రోల్ (Gasoline) ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..

భారత దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు.

గుడ్ న్యూస్! పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో కోత

గుడ్ న్యూస్! పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో కోత

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 మేర కోత విధించింది.

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన..

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన..

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్‌కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని సీపీ సజ్జనార్ చెప్పారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని.. నగర వ్యాప్తంగా సరఫరా సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, రూమర్స్ నమ్మొద్దని, వ్యాప్తి చేయొద్దని కోరారు.

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు.

భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..

భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై, సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని, మరో 25 రోజులకు సరిపయే ఇంధనం మాత్రమే ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రజలకు భారీ ఊరట!

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రజలకు భారీ ఊరట!

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగినా దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర స్పష్టం చేసింది.

E20 petrol : పెట్రోల్ పై అనుమానాలు, లాబీయింగ్‌పై కేంద్రమంత్రి  గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

E20 petrol : పెట్రోల్ పై అనుమానాలు, లాబీయింగ్‌పై కేంద్రమంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన E20 ఆయిల్ వాహనాలకు మంచిదా.. కాదా అనేది ఇప్పుడు భారత్‌‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్రో లాబీయింగ్ వ్యాఖ్యలు ఈ అంశానికి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి