Home » Perni Nani
చేసిన పాపాలకు పేర్ని నాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
రేషన్ బియ్యం దుర్వినియోగంపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై నాని చేసిన చేసిన వ్యాఖ్యల పట్ల కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Kandual Vs Perninani: మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్పై మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు.
Jana Sena MLA Sundarapu Vijay Kumar: మాజీ మంత్రి పేర్నినానికి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేర్నినాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ కంటే సినిమాల గురించి పేర్నినాని ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు.
Buddha Venkanna: తెలుగు దేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. అంటూ మండిపడ్డారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మరణమే టీడీపీ పతనానికి కారణమని తెలిపారు. వంశీ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, ప్రభుత్వ వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసినారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై పేర్ని నాని చేసిన ఆరోపణలు తక్షణం వెనక్కి తీసుకోవాలని..
YSRCP Leaders: కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్రావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.