• Home » Payments

Payments

Pending Bills : ఇంకానా..

Pending Bills : ఇంకానా..

గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు...

UPI Rules Change: నేటి నుంచి యూపీఐ రూల్స్ ఛేంజ్.. రూ. 5 లక్షల లావాదేవీలు చేయవచ్చా..

UPI Rules Change: నేటి నుంచి యూపీఐ రూల్స్ ఛేంజ్.. రూ. 5 లక్షల లావాదేవీలు చేయవచ్చా..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సెప్టెంబర్ 16, 2024 నుంచి UPI చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. దీని ద్వారా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.

Credit Card: శాలరీ ప్రూఫ్ లేకున్నా.. మీరు అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు ఎలా పొందొచ్చంటే..!

Credit Card: శాలరీ ప్రూఫ్ లేకున్నా.. మీరు అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు ఎలా పొందొచ్చంటే..!

ఇప్పటికీ చాలా మందికి క్రెడిట్ కార్డుల విషయంలో వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు కావాలంటే శాలరీ ప్రూఫ్ కావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శాలరీ ప్రూఫ్ లేకున్నా, అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

CM KCR: దేశం అబ్బురపడేలా పే స్కేలు!

CM KCR: దేశం అబ్బురపడేలా పే స్కేలు!

అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి