• Home » Parvathipuram

Parvathipuram

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్‌లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..

AP News: బాబోయ్ ఏంటి ఇది.. ఏకంగా కరెంట్ తీగలపైనే

AP News: బాబోయ్ ఏంటి ఇది.. ఏకంగా కరెంట్ తీగలపైనే

Andhrapradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ యువకుడు చేసిన పని తీవ్ర సంచలనం రేపుతోంది. యువకుడి తల్లికి నిన్న (మంగళవారం) సచివాలయం సిబ్బంది పెన్షన్ డబ్బులను అందజేశారు. దాన్ని గమనించిన యువకుడు.. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. న్యూఇయర్‌ వేడుకల్లో స్నేహితులతో కలిసి పాల్గొంటానని.. అందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు.

Alert: మీకు 18 ఏళ్లు నిండాయా? వెంటనే ఈ పని చేయండి..

Alert: మీకు 18 ఏళ్లు నిండాయా? వెంటనే ఈ పని చేయండి..

: జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటర్లగా నమోదు చేయించాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, జిల్లా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు.

Vizianagaram Dist: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు

Vizianagaram Dist: కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు

పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి.

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి  పర్యటన నేడు..

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన నేడు..

పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు షాక్ తప్పదు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు షాక్ తప్పదు: నారా లోకేష్

విజయనగరం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..

AP News: పార్వతీపురం జిల్లాలో గర్భంతో ఉన్న జింక మృతి

AP News: పార్వతీపురం జిల్లాలో గర్భంతో ఉన్న జింక మృతి

జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది.

పిల్లల ముందు పెళ్లాల పంచాయితీ సిగ్గు చేటు..

పిల్లల ముందు పెళ్లాల పంచాయితీ సిగ్గు చేటు..

పార్వతీపురం: నిన్న కురుపాంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంపై మన్యం జిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమస్యలు గాలికొదిలేసిన సీఎం జగన్..

CM Jagan: మరోసారి పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సీఎం జగన్

CM Jagan: మరోసారి పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సీఎం జగన్

పార్వతీపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి విమర్శలు చేశారు. బుధవారం పార్వతీపురం జిల్లా, కురుపాంలో జరిగిన జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో జగన్ తన ఆవేదనను బయటపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి