• Home » Parliament

Parliament

Parliament Disruption: ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందే

Parliament Disruption: ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందే

బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌

MLA Balakrishna: పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం..

MLA Balakrishna: పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం..

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ-2 మూవీలో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Operation Mahadev: తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. పహల్గాం ఉగ్రవాదులకు పట్టిన గతిపై అమిత్‌షా

Operation Mahadev: తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. పహల్గాం ఉగ్రవాదులకు పట్టిన గతిపై అమిత్‌షా

పహల్గాం ముష్కరులు ఎక్కడ కనిపించినా తలలోంచి బుల్లెట్లు దింపాలని దేశంలోని అనేక మంది నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయని, యాదృచ్ఛికంగా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల తలల్లోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు.

Parliament Sessions: అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్

Parliament Sessions: అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్

ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్‌షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్‌షా చెప్పారు.

Parliament Session: 22 నిమిషాల్లో ప్రతికారం తీర్చుకున్నాం.. జేపీ నడ్డా

Parliament Session: 22 నిమిషాల్లో ప్రతికారం తీర్చుకున్నాం.. జేపీ నడ్డా

సాయుధ బలగాలకు రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేయడం ఎంతో ముఖ్యమని జేేపీ నడ్డా పేర్కొన్నారు. 2005 ఢిల్లీ వరుస బాంబు పేలుళ్లు, 2006 వారణాసి ఉగ్రదాడి, 2006 ముంబై లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.

Parliament Session: పాక్ బరితెగిస్తే మళ్లీ భరతం పడతాం: రాజ్‌నాథ్

Parliament Session: పాక్ బరితెగిస్తే మళ్లీ భరతం పడతాం: రాజ్‌నాథ్

ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్‌ అధికార ప్రతినిధులుగా మారాయని ప్రధాని మోదీ విమర్శించారు. భారత్ సైన్యం విజయవంతంగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అయితే సాక్ష్యాలకేమీ కొదవలేదని అన్నారు మోదీ.

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

Parliament Session: కాల్పుల విరమించి మంచి అవకాశం జారవిడిచారు.. అఖిలేష్ యాదవ్

Parliament Session: కాల్పుల విరమించి మంచి అవకాశం జారవిడిచారు.. అఖిలేష్ యాదవ్

నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి