Home » Parliament
Parliament Monsoon session 2025 Dates: ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఇంతలోనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. ఈ సమావేశాల్లో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా గత మార్చి 14న పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడటం సంచలనమైంది. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది.
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది
తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియడంతో శుక్రవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడాయి. 16 బిల్లులకు ఆమోదం లభించిన ఈ సమావేశాల్లో వక్ఫ్ బిల్లుపై వివాదం నెలకొన్నది
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి, దీని చర్చలో కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. బిల్లు ముస్లింల హక్కులను పరిరక్షించేందుకేనని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలిపారు
లోక్సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు
కొత్త వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చట్టం దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది? వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకతకు కొత్తగా తెచ్చిన చట్టం ఎలాంటి వీలు కల్పిస్తుంది?
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్కు మార్గం సుగమం చేశారు
అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రెట్టింపు చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, ఖాళీగా ఉన్న 2.13 లక్షల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది