• Home » Paderu

Paderu

NITI Aayog Vice-Chairman: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

NITI Aayog Vice-Chairman: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరీ అన్నారు.

 Low Temperatures : జి.మాడుగులలో గజగజ

Low Temperatures : జి.మాడుగులలో గజగజ

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం అధికమవుతోంది. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు.

AP Government : గంజాయిపై యుద్ధం!

AP Government : గంజాయిపై యుద్ధం!

గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

Alluri Sitaramaraju District : ఏజెన్సీ గజగజ

Alluri Sitaramaraju District : ఏజెన్సీ గజగజ

ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి.

Jatara.. పాడేరు: మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

Jatara.. పాడేరు: మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

అల్లూరి జిల్లా: గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఉదయం పాడేరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్లు వరకు బారిగా ఊరేగించారు.

Visakha: ఏపీలో నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

Visakha: ఏపీలో నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు.

AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?

AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?

అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగుదేశం (Telugu Desam).. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి (Giddi Eswari) ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. స్థానిక ఎమ్మెల్యే స్థానానికి టికెట్‌ కోసం గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ సీనియర్‌ నేతలు కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీ ప్రసాద్‌ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి (BJP) కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ..

AP Elections: టీడీపీ అనూహ్య నిర్ణయం.. చివరి క్షణంలో మాజీ ఎమ్మెల్యేను వరించిన అదృష్టం

AP Elections: టీడీపీ అనూహ్య నిర్ణయం.. చివరి క్షణంలో మాజీ ఎమ్మెల్యేను వరించిన అదృష్టం

అదృష్టం తోడుగా ఉంటే కోరుకున్నది ఏదైనా మన వెంట పరిగెత్తుకొస్తుందనే సామెత సరిగ్గా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వర్తిస్తుంది. గతంలో వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అయినాసరే అప్పటినుంచి టీడీపీలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పాడేరు టికెట్ ఆశించారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరడంతో ఈ నియోజకవర్గం బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ చివరిక్షణంలో..

 AP Elections 2024: బీఫామ్‌లు ఇచ్చే ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు

AP Elections 2024: బీఫామ్‌లు ఇచ్చే ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు

ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: మానవత్వం  మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

Andhra Pradesh: మానవత్వం మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా విచ్చలవిడిగా నేరాలు జరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి