Home » Oman
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా ఇద్దరు భారతీయుల ప్రాణాలను బలగొన్నాయి. ఒమన్ గల్ఫ్లో ఓ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ చేపట్టిన దాడుల్లో ఈ ఘటన జరిగింది.
హర్ముజ్ జలసంధిలోని ఓ ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందారు.
హార్ముజ్ జలసంధి మీదుగా వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ తాజాగా దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు ఒమాన్ తెలిపింది. నౌక సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించామని పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.
మార్కస్ స్టొయినిస్ (36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 67 నాటౌట్; 3/19) ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించడంతో టీ20 ప్రపంచక్పలో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ చేసింది. గురువారం ఒమన్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో 39 పరుగుల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్
ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి అరబ్ దేశాలకు ఎంతో మంది వలస వెళ్తుంటారు. అక్కడ కాయాకష్టం చేసుకుని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఇద్దరి మధ్య కీలక చర్చ నడిచింది. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై...
విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాలను వర్క్ వీసాలు (Work visas) గా మార్చేదిలేదని రాయల్ ఒమాన్ పోలీసులు (Royal Oman Police) స్పష్టం చేశారు.