• Home » Olympics 2024

Olympics 2024

Khel Ratna Award: ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మనూ భాకర్‌ సహా ముగ్గురికి పురస్కారం..

Khel Ratna Award: ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మనూ భాకర్‌ సహా ముగ్గురికి పురస్కారం..

Manu Bhaker: క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించిన మనూ భాకర్‌తో పాటు పలువురు క్రీడాకారులను ఈ పురస్కారం వరించింది.

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

పది రోజులకుపైగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు నిర్దేశించుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అలవోకగా దాటేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అదరగొట్టడం ఈసారి క్రీడల్లో మనం 25కిపైగా మెడల్స్‌ సాధిస్తామనే లక్ష్యాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రేరణ అయ్యింది. పారి్‌సలో మొత్తం 29 పతకాలు

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పారిస్ పారాలింపిక్స్‌-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Paralympics : పసిడి పంట

Paralympics : పసిడి పంట

భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్‌ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్‌ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు

Paralympics : ఈ స్టార్ల ప్రతిభకు పసిడి పంటే!

Paralympics : ఈ స్టార్ల ప్రతిభకు పసిడి పంటే!

సమ్మర్‌ ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించిన పారిస్‌ ఇప్పుడు పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 22 క్రీడాంశాల్లో 4500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ ఈవెంట్‌ ఈనెల 29 నుంచి 11 రోజుల పాటు జరుగనుంది. ఇందులో గత

Deepali Deshpande : పడి లేచిన కెరటం

Deepali Deshpande : పడి లేచిన కెరటం

క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ రైఫిల్‌ షూటింగ్‌ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్‌ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీఏఎస్

Vinesh Phogat: వినేశ్ ఫొగట్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీఏఎస్

పారిస్ ఒలింపిక్స్ 2024(Olympics 2024)లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లకముందే అనర్హత వేటుకి గురైన వినేశ్ ఫొగట్‌కి మరో షాక్ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తోసిపుచ్చింది.

Paris olympics : మెరుపులు.. మరకలు

Paris olympics : మెరుపులు.. మరకలు

ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ

Neeraj Chopra:  వాచ్ గురించే చర్చ..!!

Neeraj Chopra: వాచ్ గురించే చర్చ..!!

ఎట్టకేలకు ఒలింపిక్స్ ముగిశాయి. సీజన్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. గాయం వల్ల స్వర్ణ పతకం జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నీరజ్ ధరించిన వాచ్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ గడియారం సాదా సీదాది కాదు. వాచ్ ధర రూ.లక్షల్లో ఉండటంతో ఒక్కటే డిస్కషన్.

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!

ఆటలో గెలుపు ఓటమలు సహజం.. ఓడిపోతే మాత్రం జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది తన బిడ్డ రెండో ప్లేస్‌లో నిలిస్తే చాలా కష్టం. డైజెస్ట్ చేసుకోలేరు. నీరజ్ చోప్రా తల్లి అందుకు మినహాయింపు. భారత్ అంటే పాకిస్థాన్ భగ్గున లేస్తోంది. క్రీడల విషయంలో అంతే. క్రికెట్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఒలింపిక్స్‌లో జావొలిన్ త్రో విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అతనిపై నీరజ్ తల్లి సరోజ్ దేవి ఏ మాత్రం కోపం ప్రదర్శించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి