• Home » Odisha train accident

Odisha train accident

Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. శనివారం ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...

Odisha Train Crash: ఒడిశా రైలు దుర్ఘటనపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీబీఐ.. ఆ తప్పు వల్లే ఈ ఘోరం..

Odisha Train Crash: ఒడిశా రైలు దుర్ఘటనపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీబీఐ.. ఆ తప్పు వల్లే ఈ ఘోరం..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడం వల్లే...

Indian American: ఈ ఎన్నారై బాలిక చాలా గ్రేట్.. 16 ఏళ్ల వయసులో ఎంతమందికి ఇలాంటి ఆలోచన ఉంటది చెప్పండి..!

Indian American: ఈ ఎన్నారై బాలిక చాలా గ్రేట్.. 16 ఏళ్ల వయసులో ఎంతమందికి ఇలాంటి ఆలోచన ఉంటది చెప్పండి..!

ఆమె వయసు చిన్నదే. కానీ, ఆలోచన మాత్రం చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే గొప్ప మనసున్న అమ్మాయి. లేకుంటే పదహారేళ్ల వయసులో ఎంతమంది ఆమెలా ఆలోచించగలరు చెప్పండి.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద దర్యాప్తులో కీలక పరిణామం... సీబీఐ అదుపులోకి ముగ్గురు..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద దర్యాప్తులో కీలక పరిణామం... సీబీఐ అదుపులోకి ముగ్గురు..

ఏకంగా 293 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కుట్రకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI) ప్రమాదంతో సంబంధమున్న ముగ్గురు ఇండియన్ రైల్వే (Indian railways) ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్ కుమార్ మెహతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అదుపులోకి తీసుకుంది. హత్యకు సమానం కాని శిక్షించదగిన నేరం, ఆధారాల చెరిపివేత కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొంది.

Mystery: నెల రోజులు గడిచినా వీడని మిస్టరీ.. ఆ 42 మృతదేహాలు ఎవరివి..? మార్చురీలోనే భద్రపరిచిన అధికారులు..!

Mystery: నెల రోజులు గడిచినా వీడని మిస్టరీ.. ఆ 42 మృతదేహాలు ఎవరివి..? మార్చురీలోనే భద్రపరిచిన అధికారులు..!

దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్‌ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్‌ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల..

ట్రాక్‌పై కాంక్రీట్ రాయి.. లోకో పైలెట్ ముందుచూపుతో తప్పిన రైలు ప్రమాదం

ట్రాక్‌పై కాంక్రీట్ రాయి.. లోకో పైలెట్ ముందుచూపుతో తప్పిన రైలు ప్రమాదం

లోకో పైలెట్‌ ముందుచూపుతో తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు జైళ్లో ఉండి రూ.10 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్.. రైల్వేశాఖ తర్జన భర్జన.. ఎందుకంటే..!

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు జైళ్లో ఉండి రూ.10 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్.. రైల్వేశాఖ తర్జన భర్జన.. ఎందుకంటే..!

న్యాయంగా సంపాదించిన డబ్బుల నుంచే ఈ 10 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపించాడు. తన విరాళం డీడీ ద్వారా పంపేందుకు వివరాలు అందజేయాలని లాయర్ ద్వారా రైల్వే శాఖకు సుకేశ్ విజ్ఞప్తి చేశాడు. కానీ సుకేశ్ విరాళాన్ని అంగీకరించాలో లేదో తెలియక

Odisha train accident : బహనాగ గ్రామస్థుల ఔదార్యం.. ఒడిశా రైలు ప్రమాద మృతులకు దశ దిన కర్మలు, సామూహిక శిరోముండనాలు..

Odisha train accident : బహనాగ గ్రామస్థుల ఔదార్యం.. ఒడిశా రైలు ప్రమాద మృతులకు దశ దిన కర్మలు, సామూహిక శిరోముండనాలు..

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, 288 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు దాదాపు 1,000 మంది గాయపడటంతో ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినవారిలో వివిధ దేశాల అధినేతలు ఉన్నారు. బాధితులకు తమకు చేతనైనంత సాయం చేయడానికి స్థానికులు కూడా ముందుకు వచ్చారు.

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదం ప్రభావం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదం ప్రభావం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..

రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్‌మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన

Odisha train accident: ప్రమాదానికి గురైన రైల్ కోచ్‌ల నుంచి ఒకటే దుర్వాసన.. ఇంకా శవాలు ఉన్నాయా?.. రైల్వే అధికారి సమాధానమిదే...

Odisha train accident: ప్రమాదానికి గురైన రైల్ కోచ్‌ల నుంచి ఒకటే దుర్వాసన.. ఇంకా శవాలు ఉన్నాయా?.. రైల్వే అధికారి సమాధానమిదే...

ఒడిశారైలు ప్రమాద ఘటన జరిగి వారం గడిచిపోయింది 288 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా..1100 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రమాదం జరిగిన బహనగ బజార్ రైల్వేస్టేషన్(Bahanaga Bazar Railway Station )పరిధిలోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే బోగీ నుంచి దుర్వాసన వస్తుందని.. ఇంకా అందులో శవాలు ఉన్నాయా? అని సందేహాన్ని లేవనెత్తారు.

Odisha train accident Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి