Home » Oath cermony
తెలంగాణలో కొత్తగా పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ నుంచి 19 మంది, షిండే శివసేన నుంచి 11 మంది, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రివర్గంలో చేరారు. దీంతో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 42కు చేరింది.
నాగపూర్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. 30 మందికి పైగా మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.
నాయకత్వంపై (సీఎం పదవిపై) బీజేపీ, శివసేన వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యానికి కారణంగా చెబుతున్నారు. మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వమే కీలకంగా నిలిచిందని శివనేత నేతలు బలంగా చెబుతున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
న్యూఢిల్లీ: 18వ లోక్సభ తొలిసమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండ్రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో తొలిరోజు శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లో జూన్ 13న ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM chadrababu) బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా ఆయన తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సచివాలయానికి రానున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు ...