• Home » NTR Birth Anniversary

NTR Birth Anniversary

Nara Bhuvaneshwari: మనవడితో కలిసి తండ్రికి నివాళులర్పించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: మనవడితో కలిసి తండ్రికి నివాళులర్పించిన నారా భువనేశ్వరి

దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

Nara Bhuvaneshwari: మనవడితో కలిసి తండ్రికి నివాళులర్పించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: మనవడితో కలిసి తండ్రికి నివాళులర్పించిన నారా భువనేశ్వరి

దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

NRI: అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం

NRI: అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం

తెలుగు అసోసియేషన్- యూఏఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ నందు తానా....

NTR Jayanthi: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

NTR Jayanthi: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు...

NTR Birth Anniversary: ఎన్టీఆర్‌‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ

NTR Birth Anniversary: ఎన్టీఆర్‌‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సేవలను ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

Alapati Raja: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆరే..

Alapati Raja: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆరే..

ఇవాళ ఎన్టీఆర్ జయంతిని ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. టీడీపీ నాయకులంతా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి