• Home » Narsapuram

Narsapuram

Pawan Kalyan: నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై పవన్ కల్యాణ్ హర్షం..

Pawan Kalyan: నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై పవన్ కల్యాణ్ హర్షం..

నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్‌లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు అత్యవసర నిధి కింద విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని పవన్ అన్నారు.

YSRCP: టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు.. దరి చేరనివ్వని తెలుగు తమ్ముళ్లు!

YSRCP: టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు.. దరి చేరనివ్వని తెలుగు తమ్ముళ్లు!

వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు..

BRS vs Congress: కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!

BRS vs Congress: కేసీఆర్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడేందుకు సిద్ధమైన స్నేహితుడు..!

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌కు(KCR) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో(Congress) చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది.

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu vardhan reddy) అంటున్నారని తెలిసిందన్నారు. అయితే, అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదని, వైఎస్ జగన్(YS Jagan) మాయ అని వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్‌ను ప్రయోగించింది జగనే అని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణ రాజు(MP Raghu Rama Krishnam Raju).. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Radha And Pushpavalli : అతి కొద్దిమంది సమక్షంలో వంగవీటి రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే..!?

Radha And Pushpavalli : అతి కొద్దిమంది సమక్షంలో వంగవీటి రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే..!?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గత కొన్నిరోజులుగా దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) పెళ్లి (Radha Marriage) వార్త తెగ ట్రెండ్ అవుతోంది...

AP Politics : పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామ

AP Politics : పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) పొలిటికల్ కెరీర్‌పై (Political Career) గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...

Pushpavalli Jakkam: వంగవీటి కుటుంబానికి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా..?

Pushpavalli Jakkam: వంగవీటి కుటుంబానికి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వార్త ట్రెండ్ అవుతోంది. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపై కోడై కూస్తున్న పరిస్థితి. ఆగస్ట్ 19వ తేదీన వంగవీటి రాధా నిశ్చితార్థం జరగనుందని, సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లి అని.. ఆయన నర్సాపురానికి చెందిన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నారని మీడియాలో వార్తలు ప్రసారం కావడం గమనార్హం.

Local body MLC elections: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

Local body MLC elections: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Local body MLC elections) పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు(Eluru) ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి.

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Sankranti: ఒక్క బరిలోనే రూ.4 కోట్లకు పైగా బెట్టింగ్.. కోడి గెలిచింది.. బుల్లెట్ తెచ్చింది.. సంక్రాంతి సిత్రాలు..!

Sankranti: ఒక్క బరిలోనే రూ.4 కోట్లకు పైగా బెట్టింగ్.. కోడి గెలిచింది.. బుల్లెట్ తెచ్చింది.. సంక్రాంతి సిత్రాలు..!

సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి