• Home » Nandikotkur

Nandikotkur

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్‌ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

 హాస్టల్‌ తనిఖీ

హాస్టల్‌ తనిఖీ

పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.

భూ సమస్యల పరిష్కారానికే  గ్రామ సభలు

భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు

భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే

గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

అభివృద్ధి దిశగా రాష్ట్రం

అభివృద్ధి దిశగా రాష్ట్రం

గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

 టీడీపీలో చేరిక

టీడీపీలో చేరిక

నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ లు టీడీపీలో చేరారు.

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు సూచించారు.

అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీ

అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీ

ఇది వైసీపీ కాదని...వర్గపోరు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యమని నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

AP Politics: జగన్‌కు షాక్.. వైసీపీ కంచుకోట ఖాళీ..!

AP Politics: జగన్‌కు షాక్.. వైసీపీ కంచుకోట ఖాళీ..!

సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగానే పరిస్థితులు మారిపోయాయి. మున్సిపాలిటీ సమయం ఇంకా రెండేళ్లు ఉండటం, పైగా రాష్ట్రంలో టీడీపీ గెలిచి, వైసీపీ పూర్తిగా కుదేలైపోవటంతో ఇక్కడి కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నియోజకవర్గంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి