• Home » Nallari Kishore Kumar Reddy

Nallari Kishore Kumar Reddy

AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..

AP News: తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత..

తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

పోలింగ్‌ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి