Home » Mohammad Shami
టీమిండియాలో బుమ్రాను మించిన బౌలర్ ఉన్నాడంటూ వెస్టిండీస్ లెజెండ్ హాట్ కామెంట్స్ చేశాడు. బుమ్రాను మించి బౌలింగ్ చేయగలిగే సామర్థ్యంతో పాటు కొన్ని అదనపు నైపుణ్యాలు కూడా అతడి సొంతం అని తెలిపాడు. తన స్టేట్మెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు పలు ఉదాహరణలు సైతం ఇచ్చాడు. ఇంతకీ అతడు చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు.. జట్టులో లేకపోయినా ప్రస్తుతం అందిరిచూపు అతడివైపే...
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ షమీ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు అభిమానులను గందరగోళంలో పడేశాయి. అతడింకా జట్టులో చేరేందుకు అవసరమైన ఫిట్ నెస్ తో లేడంటూ రోహిత్ మీడియాతో చెప్పాడు. అదే సమయంలో షమీ దూకుడు ప్రదర్శనకు రోహిత్ కామెంట్స్ కి మధ్య లెక్క సరిపోవడం లేదు.. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు.
టీమిండియా జట్టులోకి రావాలన్న ఆరాటం షమీని ఊరికే ఉండనివ్వడం లేదు. ప్రస్తతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్, చత్తీస్ గఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మూడో టెస్టులోకి వస్తాడని నమ్మకంగా చెప్పలేమన్నాడు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శన టీమిండియా గెలుపు అవకాశాలపై కొత్త ఆశలు రేపుతున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో రెండో టెస్టుకైనా షమీ హాజరవుతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. తాజాగా దీనిపై బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియాలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదంత సులువు కాదని.. బీసీసీఐ షమీకి కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది..
రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..
భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో గాయపడి.. ఆ తర్వాత లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేకపోయాడు. దీంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.
IPL 2024 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ 17వ సీజన్ రేపు (మార్చి 22న) చెపాక్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలతోపాటు పలు కారణాలతో దూరమయ్యారు. వారి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.