Home » Mobile Phones
ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
మొబైల్ ఫోన్లు మన రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. అయితే కొన్ని చిన్న అజాగ్రత్తలు లేదా తప్పుల వల్ల మొబైల్ ఫోన్లు వేడెక్కి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ను సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోవడం అవసరం.
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
2026లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉంది. 16 నుంచి 20 శాతం టారీఫ్లు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం 4జీ, 5జీ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్కు వర్తిస్తుంది.
చాలా మంది గంటల తరబడి ఫోన్ మాట్లాడుతునే ఉంటారు. అయితే, దీనివల్ల మనకు అనేక సమస్యలు వస్తాయని తెలుసు. కానీ, ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వల్ల మొటిమలు కూడా వస్తాయా?
పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ వ్యసనం నుండి రక్షించుకోవడానికి ఈ 5 చిట్కాలను పాటించడం ముఖ్యం.
మొబైల్ ఫోన్ల వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒంటరితనం పెరిగి, కొందరు ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి క్రమంలో ఏం చేయాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఇటీవల మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో కాల్ చేయాలనుకున్నప్పుడు, స్క్రీన్ కొత్తగా కనిపించిందా. అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది మీ ఫోన్కి వచ్చిన కొత్త అప్డేట్ వల్లే, మార్పులు వచ్చాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు జరిగాయే ఇక్కడ తెలుసుకుందాం.
Realme P4 Pro 5G: రియల్ మీ పీ4 ప్రో, పీ4 5జీ ఫోన్లు ఇండియాలో బుధవారం లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో అత్యాద్భుతమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. రియల్ మీ పీ4 ప్రో, పీ4 5జీ ధర, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..
టెక్ ప్రియులకు గుడ్న్యూస్. గూగుల్ మరోసారి కొత్త టెక్నాలజీతో వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 20న గూగుల్ కొత్తగా డిజైన్ చేసిన పిక్సెల్ సిరీస్ ఫోన్లను పరిచయం చేయబోతోంది. అయితే ఈ లాంచ్లో ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.