Home » Mobile Phones
సంగీత మొబైల్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలు పై రూ.2,500 వరకు వ్యాలెట్లో క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, 2026 మార్చి తర్వాత ప్రభుత్వ సాయం లేకుంటే దివాలా తప్పదని టెలికాం శాఖకు లేఖ రాసింది. రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు ఉండటంతో, కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.
స్పామ్ కాల్స్ మొబైల్స్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫోన్ వచ్చినప్పుడు ఏదో అర్జంట్ కాల్ అనుకోని ఎత్తితే అదేదో కంపెనీ కాల్ అయి ఉంటుంది. ఎత్తితే ఒక బాధ.. ఎత్తకపోతే మరో ఇబ్బంది. ట్రూ కాల్ యాప్ ద్వారా తెలుసుకుని ఒక సారి అవాయిడ్ చేయొచ్చు.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు నిత్యావసరంగా మారాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ మొబైల్లో రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారు. కానీ దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్తో వస్తుంది..
మీరు 'సంచార్ సాథీ' యాప్ డౌన్ చేసుకున్నారా లేదా. లేదంటే ఇప్పుడే చేసుకోండి మరి. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీ ఫోన్కు వచ్చే ఫేక్ కాల్స్, సైబర్ మోసాల నుంచి రక్షించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమటెడ్ కాల్స్తో పాటు మెసేజ్లు, రోజుకు పరిమితంగా హైస్పీడ్ డేటాను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో రీఛార్జ్ రేట్లు పెరగడంతో పాటు మంత్లీ రీఛార్జ్ భారంగా మారిందని సామాన్య ప్రజలు..
BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్ను ప్రారంభించింది.
ఫోన్లను ఉపయోగించడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న ఎంతో మంది మెదళ్లను తొలచివేసేది. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానామిచ్చింది.
Tech News: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. కొందరైతే రెండేసే ఫోన్లను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు మొదలు..