• Home » Minister Mandipalli Ramprasad Reddy

Minister Mandipalli Ramprasad Reddy

అంబేడ్కర్‌ గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తాం

అంబేడ్కర్‌ గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తాం

అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Amaravati: అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి తొలి జీతం విరాళం

Amaravati: అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి తొలి జీతం విరాళం

ర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు...

Minister Mandipalli: శాప్‌లో అక్రమాలపై విచారణ చేపడతాం.. మంత్రి మండిపల్లి వార్నింగ్

Minister Mandipalli: శాప్‌లో అక్రమాలపై విచారణ చేపడతాం.. మంత్రి మండిపల్లి వార్నింగ్

శాప్‌(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)‌లో అక్రమాలపై విచారణ చేపడతామని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో రూ. 120 కోట్లను ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కోసమని 40 రోజుల్లోనే ఖర్చుపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

AP Govt: రవాణా శాఖలో ప్రక్షాళన.. మంత్రి మండిపల్లి కీలక ఆదేశాలు

AP Govt: రవాణా శాఖలో ప్రక్షాళన.. మంత్రి మండిపల్లి కీలక ఆదేశాలు

రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రి చర్చించారు.

Ram Prasad Reddy: వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ

Ram Prasad Reddy: వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు.

Ramprasad Reddy: క్రీడా శాఖను వైసీపీ భ్రఘ్ట పట్టించింది.. మంత్రి ఫైర్

Ramprasad Reddy: క్రీడా శాఖను వైసీపీ భ్రఘ్ట పట్టించింది.. మంత్రి ఫైర్

రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోయినా పులివెందుల్లో హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు.

 Ramprasad Reddy: ఆ ఘనత చంద్రబాబుదే.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Ramprasad Reddy: ఆ ఘనత చంద్రబాబుదే.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపక్షపాతితో పనిచేస్తుందని అన్నారు.

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. విశాఖలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి

CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి

ఏపీ పోలీసులపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) సతీమణి హుకుం జారీ చేశారు. తన వెంట స్థానిక ఎస్‌ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో పోలీసులపై జులుం ప్రదర్శించారు.

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి