Home » Marriage
ట్రెడిషనల్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్ తెలుసు... కానీ ఇటీవల కాలంలో సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతోన్న కొత్తరకం పెళ్లి ‘ఫేక్ వెడ్డింగ్’. ఈ పెళ్లిలో మండపం, డెకరేషన్, బాజాభజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్, ఫొటోషూట్, బరాత్, మిరుమిట్లు గొలిపే బాణసంచా, భోజనాలు... ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏమిటంటే... పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం ఉండరు.
ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహమాడారు...! అవును ఇది నిజమే.. అదేమిటి వారేమైనా చదువు సంధ్యలు
పెళ్లి వేదికపై వధూవరులుతో బంధువులంతా ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ యువతి వేదికపైకి వెళ్లింది. వెళ్లీ వెళ్లగానే వధువును కౌగిలించుకుంది. అయితే అదే సమయంలో వధువు వెనుక ఉన్న వరుడి గడ్డం పట్టుకుని తలను పక్కకు తోసేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుని ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. ఫొటోగ్రాఫర్ వధువుకు వివిధ యాంగిల్స్లో ఫొటోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో వధువును పదే పదే తాకుతుంటాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
దుబాయ్లో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’ను మంజూరు చేస్తున్నట్టు దేశ పాలకుడు
ప్రేమ త్యాగం కోరుతుంది.. తన ఇష్టసఖి బాగుండాలని ప్రేమికులు కోరుకుంటారు.. కానీ, చదువైపోయిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పిన ప్రేమికురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన..
స్థానిక పెరంబూర్ అంబేడ్కర్ నగర్ చెందిన అఖిలన్-నాగవల్లి దంపతుల కుమార్తె అర్చన (20)కు మాధవరం బర్మా కాలనీకి చెందిన జయకుమార్కు బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరిగింది.
కాళ్ల పారాణి ఆరకముందే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కేవలం ఏసీ కోసం ఆమెను వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా... తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం ముస్లిం నగర్ ఏరికరై ప్రాంతానికి చెందిన లోకేశ్వరి (22) బీఏ పూర్తిచేసింది.
ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరుడితో పాటూ పక్కన చాలా మంది కూర్చుని ఉంటారు. అయితే వరుడి ఎదురుగా కూర్చున్న మరదలు.. వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి ఏదో బయటికి తీసేందుకు ప్రయత్నించింది..
కల్యాణ మండపంలో బంధుమిత్రులు, పెళ్లి కొడుకు సమక్షంలో వధువుకు సంప్రదాయబద్ధంగా హల్దీ నలుగు కార్యక్రమం వేడుక జరుగుతోంది.