• Home » Mancherial

Mancherial

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో ఎమ్మెల్సీ కవిత పర్యటన సాగినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో కవిత పర్యటించారు.

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్‌ కి కోఠి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్‏లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.

Mancherial: ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

Mancherial: ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన కారణంగా మంచిర్యాల, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో చెబుతున్నాయి

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్‌ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.

Mancherial: 15 రోజుల తేడాతో నవ దంపతుల ఆత్మహత్య!

Mancherial: 15 రోజుల తేడాతో నవ దంపతుల ఆత్మహత్య!

కులాలు వేరుకావడంతో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఆ యువజంట పెళ్లి ప్రయాణం ఆర్నెల్లలోనే విషాదాంతమైంది. భర్త ఆత్మహత్య చేసుకోగా, 15 రోజుల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది.

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే మంచిర్యాలలో విద్యార్థులకు అనుకోని ఘటన ఎదురైంది. సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.

సమష్టి కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం

సమష్టి కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం

సమష్టి కృషితో నే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని అదనపు క లెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. వయోజన విద్యాశాఖ ఆద్వర్యంలో బుధవారం ముత్యంపల్లి రైతువే దికలో నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి