Home » Mahanadi
నంద్యాల జిల్లాలోని మహానంది సమీపంలోని గరుడ నందీశ్వరుని ఆలయానికి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్షుద్ర పూజలు జరిగిన స్థలంలో స్త్రీ బట్టలు, నిమ్మకాయలు,పూజా వస్తువులు కనిపించాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పులుల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మహానంది మండలం, ఎంపీ ఫారమ్ గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మహానందికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బస్సులో వెళుతుండగా మర్గమధ్యలో చిరుతపులి కనిపించింది.
జిల్లాలోని మహానంది(Mahanandi) క్షేత్ర శివారులో మరోసారి ఎలుగుబంటి( Bear) కలకలం సృష్టించింది. రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.
మహానంది ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది.