Home » Lunar Eclipse
ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది.
ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్మూన్’ కనువిందు చేయనుంది.
పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రంగుల పండగ.. హోలీని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోంటారు. ఈ ఏడాది పాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది.
మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్మూన్’ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్మూన్ దశ ప్రారంభం కానుంది.
తెల్లని రంగులో మిలమిల మెరిసిపోయే చంద్రుడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇవాళ(ఆదివారం) ప్రత్యేకం. అరుదైన చంద్రగ్రహణం కారణంగా సూర్యుడిని తలపించేలా చంద్రుడు ఎరుపు వర్ణంతో ధగధగలాడిపోతాడు. ఏకంగా 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్గా కనువిందు చేయనున్నాడు. ఇండియాలో ఎక్కడెక్కడ? ఏం టైంలో చూడొచ్చంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.
చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది.
హైదరాబాద్: భారత్లో చంద్రగ్రహణం వీడింది.