Home » Lpg Price
దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది...
పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్లో పెట్రోల్ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం..
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ప్రకటన.....
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయని.....
పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
హైదరాబాద్లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని సీపీ సజ్జనార్ చెప్పారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని.. నగర వ్యాప్తంగా సరఫరా సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, రూమర్స్ నమ్మొద్దని, వ్యాప్తి చేయొద్దని కోరారు.
గృహ వినియోగదారుల కోసం 10 కేజీల ఎల్పీజీ గ్యాస్తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. అవన్నీ ఊహాగానాలేనని, అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేసింది.
దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఇకపై గృహ వినియోగదారుల కోసం ఒక సిలిండర్లో 10 కేజీల గ్యాస్ను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గుడ్ న్యూస్.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. అమెరికా నుండి భారీ ఎల్పీజీ కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. ఇంధన భద్రత, సరఫరాలో ఇదొక కీలక పరిణామంగా నిలుస్తుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.