• Home » Kyrgyzstan

Kyrgyzstan

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై స్థానికులు దాడులు చేస్తున్న వేళ.. తెలుగు విద్యార్థులు కొందరు అక్కడే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాకి(Prakasham Dist) చెందిన10 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లారు.

TG Politics: కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలి: హరీశ్‌రావు

TG Politics: కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలి: హరీశ్‌రావు

కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan) దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి.

Kyrgyzstan :మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం!

Kyrgyzstan :మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం!

విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు. హాస్టల్‌ గదులు వదిలి బయటకు రావడం లేదు. అక్కడి విద్యాసంస్థలు పరీక్షలను వాయిదా వేశాయి. చాలా మంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులపై రెండు రోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. దాడులు తీవ్రమవుతున్న వేళ భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. తాజాగా కిర్గిస్థాన్‌లోని యూనివర్సిటీలు, కళాశాలలకు భారత ఎంబసీ లేఖ రాసింది.

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు.. రాయబార కార్యాలయం అలర్ట్

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు.. రాయబార కార్యాలయం అలర్ట్

కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్‌(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్‌కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక

కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి