Home » Kurnool
కోడుమూరుకు చెందిన రామాంజనేయులు (38) అనే వ్యక్తి ఓ వైన్ షాపులో మద్యం తాగి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది.
శ్రావణమాసం సందర్భంగా ప్రముఖ క్షేత్రం ఉరుకుందకు భక్తులు వేలాదిగా తరలివెళ్తున్నారు.
మండలంలో జరిగిన వివిధ చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ కారణంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.
సుప్రీం కోర్టు నుంచి క్లియరెన్స రాగానే నాలుగు నెలల్లో హైకోర్టు బెంచను ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత స్పష్టం చేశారు.
నాలుగైదు నెలలుగా వెలవెలబోయిన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదివారం పంట ఉత్పత్తులతో కళకళలాడింది.
రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి కేజీబీవీలలో పని చేస్తున్న 120 మంది ఇంగ్లీష్ పీజీటీలకు ఆదివారం శిక్షణ ప్రాంభమైంది.
వడ్డీ వ్యాపారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. సెర్చ్ వారెంట్తో త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తన సిబ్బందితో కలిసి అతడి ఇంటిపై దాడు లు నిర్వహించారు.
ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల ఫలితాలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ ఎం.ఉపేంద్ర బాబు వెల్లడించారు.