Home » Kurnool
ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ ఆదేశించారు.
పట్టణంలోని పద్మావతినగర్లో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్ కేడెట్ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన తుగ్గలి నాగేంద్రకు సముచితస్థానం దక్కింది.
జైలులో ఏర్పాడు చేసిన లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను ఖైదీలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అన్నారు.
దేశభాషలెందు.. తెలుగులెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగుభాషలో వున్న మాధుర్యం, మమకారం, ఆనందం మరే ఏ ఇతర భాషలో లేవని ఎందరో తెలుగు భాషను కీర్తించారు.
జిల్లాలో రూ.1,216.60 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్న టీజీవీ ఎస్ఆర్ఏఏసీ లిమిటెడ్ ఆధ్వరంలోని క్లాస్టిక్ సోడా, క్టోరోమిథేన్స-2 విస్తరణ, 70 మెగావాట్ల విద్యుత ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శ్రీశైల క్షేత్రాభివృద్ధిలో భాగమై భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సహకరించాలని టీటీడీని శ్రీశైలం ట్రస్టుబోర్డు కోరింది.
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామ సమీపంలో గురువారం కేసీ డిసి్ట్రబ్యూటరీ పంట కాలువ కోతకు గురై గండిపడింది.
క్సైజ్ అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక ఓ మద్యం దుకాణదారుడు తన వైనషా్పను క్లోజ్ చేసిన సంఘటన బేతంచెర్ల మండలంలో చోటు చేసుకుంది.